బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో లోప్రెషర్ కారణంగా సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు పెద్ద ఎత్తున వార్డు కార్యాలయానికి వచ్చి కార్పొరేటర్ సబిహ బేగం వద్ద తమ గోడును వెళ్లబుచ్చారు.
వేసవి తీవ్రత, వడగాలలును దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెలువు ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేసారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.