Ramagundam | రామగుండం కార్పొరేషన్కు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు.
Municipal workers | నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్టియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన బాట పట్టారు.
చెరువు.. పల్లెకు ఆదెరువు అంటారు. ఒక్క చెరువు ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. చేపల పెంపకంతో మత్స్యకారులు, ముదిరాజ్లు ఉపాధి పొందుతుంటారు. చెరువు నీటితో రైతులు పంటలు పండించుకుంటారు. చెరువు కట్టపై ఈత చెట్ల పెం�
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 184 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. అంతకంటే ఎక్కువగానే పంటనష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.
Former Minister Koppula | ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువైన శ్రీకనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరు కంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర�
Chicken farming | పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని పశు వైద్యశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ అన్నారు.
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.