Ravindra Naik | డ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఇన్చార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
Road accident | రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని సంబురంగా పాత ఇంటిని కూలగొట్టుగొని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల పరిస
Huge bike rally | పాకిస్తాన్ ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాటం చేసిన భారత్ జవాన్లకు సంఘీభావం ప్రకటిస్తూ ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం సుమారు 500 మంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై జవాన్ నినాదాన్ని మార్మోగి�
Purchasing center | బచ్చురాజ్పల్లిలో ఐకేపీకి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసే విషయంలో మోసం జరుగుతుందని ఆదివారం స్థానిక రైతులు ఆరోపించారు.
Mid-day meal | మధ్యాహ్న భోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలనే జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు.
Harish Rao | బీరప్ప దేవుని దీవెనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను ఆగం చేస్తున్న ప్రభుత్వం కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.