Kothagudem | కార్మిక నేత రాసూరి శంకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు, బంధువులు మార్చురీ రూమ్ ఎదుట ఆందోళన చేశారు.
సాగునీరు విడుదల చేయాలని రైతులు ఆందోళన బాటపట్టారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇక్కడికి వచ్చి సాగునీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు.
ప్రభుత్వంలో కొందరు మంత్రుల రాజ్యమే నడుస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. పక్క జిల్లాలకు కూడా హెలికాప్టర్పై వెళ్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రతినిధులతో చి
పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మిర్చి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆర�
రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ను ప్రచురించాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జ�
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించార