Farmers protest | కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్కెక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం జరిగింది.
Harish Rao | మర్రి యాదవ రెడ్డి తల్లి మర్రి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్ రావు హనుమకొండలోని యాదవ రెడ్డి నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Harithaharam | పుడమి తల్లి పులకించేలా గ్రామాలన్నీ పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది.
Maripeda | జాతీయ రహదారి 365 పై రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన మరిపెడ పురపాలక సంఘం పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఇంజినీరింగ్ డిప్లొమా, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 13న నిర్వహించే పాలీ సెట్ 2025కు సర్వం సిద్ధం చేసినట్లు శుక్రవారం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏ నర్సయ్య �
S. Ramadevi | రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేసే పంటలకు తక్కువ మోతాదులో రసాయ ఎరువులను వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రమాదేవి అన్నారు.
CMRF cheques | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లోని బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండం రాజమహేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్
Hailstorm | రెక్కలు ముక్కలు చేసుకొని పడించిన పంటలు అకాల వర్షాలు కురువడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దన్నగారి శంకర్ అన్నారు.
Indian Army | ఆపరేషన్ సిందూర్లో ధైర్యముగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా ఏడుపాయలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన దుర్గ భవాని మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
Indian Army | భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.