బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంష�
‘ప్రతి సంవత్సరం గోదావరిలో వృథాగా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు బనకచర్ల కింద మేం వాడుకుంటే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి’ అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశలనుంచి గాలులు వీస్తున్నాయని ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల�
తమ పిల్లలను కార్పొరేట్ పాశాలల్లో చదివిస్తున్నామని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఈ ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకోవాలి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన సిరికొండ కుమా�
Deposit Panchayat | ఇద్దరి మధ్య పంచాయితీ చేస్తానని చెప్పి ఓ పెద్దమనిషి చెరో రూ.లక్ష రూపాయలు 2లక్షలు డిపాజిట్గా తీసుకుని పంచాయితీ నిర్వహించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుల�
Hanumakonda | హనుమకొండలోని భగత్సింగ్నగర్, పలవేల్పుల గ్రామంలో 2007 నుంచి నివాసం ఉంటున్న 200 కుటుబాలకు వెంటనే 58వ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేసారు.