ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని టీఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బహూత్ కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు.
జూన్ 13, 14, 15 తేదీల్లో పోతన విజ్ఞాన పీఠంలో మూడు రోజులపాటు 16వ జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమల�
నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెం�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని, జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రులకు సమన్వయం లేక రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
నెల రోజులైనా తాగునీరు అందడం లేదంటూ పెద్దవంగర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం, బోరుబావుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
ప్రపంచ గతిని మార్చిన సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళికి దోపిడి విముక్తి సిద్ధాంతాన్ని అందించిన ప్రపంచ మేధావి, మహనీయుడు కామ్రేడ్ కారల్ మార్క్స్ అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ప్రభాకర్ రెడ్డి, సాదుల