మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజానికం పట్ల నియంతృత్వ పాలనను కొనసాగిస్తుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం, మండల కార్యదర్శి చెన్నప్ప అన్నారు.
వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది.
ITI | ప్రైవేటుగా ఐటిఐ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కాజీపేట ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు కోరారు.
Badugula Lingaiah Yadav | వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు.