నిజాంపేటకు చెందిన దొమ్మాట జయమ్మ(63) కాన్సర్ వ్యాధితో వారం రోజుల క్రితం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మేటి నరేందర్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశార�
లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడే స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు జరిగాయి.
ఉండవెల్లి మండలం ప్రాగటూరులో 18 గడ్డివాములు అంటుకొని రూ.27లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. ప్రాగటూర్కు చెందిన 12 మంది రైతులు గ్రామంలోని కల్లాల్లో పక్కపక్కనే పశువుల మే
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దనాగారం గ్రామస్తులు ధర్నా చేశారు.