దుద్యాల మండలం గౌరారం గ్రామంలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవం బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు.
హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్పూర్కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురాలు గంప శైలజ తెలిపారు.
నాట్యగురువులు, సంగీత గురువులకు ఈనెల 30వ తేదీన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్పూర్కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురా
ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళలు �
స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటడంలో చేసిన సేవలు చిరస్మరణీయమైనవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రె�
గుంటూరు, హైదరాబాద్లో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీల్లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా-డీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీ సాట్-2025 ఫేజ్-1 ప్రవేశ ఫలితాలు వర్సిటీ వీసీ కల్నర్ ప్ర