ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం చెంది, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమానించింది బీజేపీ నాయకులే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాల కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు వైస్ ఛాన్సలర్ కె. ప్రతాప్ రెడ్డికి వినత