మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
రెండు రోజుల క్రితం మహబూబ్నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు ఆ పార్టీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. మహ్మద్నగర్ గ్రామానికి చెందిన రాజోలు అనే కాంగ్రెస్ కార్యకర్తను గత నెలలో అధికార పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు దాడ�
గ్రేటర్ వరంగల్లోని నాలుగో డివిజన్ అధ్యక్షుడు కంచర్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ డివిజన్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించా�
వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను విజయవంతం చేద్దామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కోరారు. సభకు ప్రతి ఊరు నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.