లగచర్ల ఘటన అనంతరం భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) కోసం ప్రతిపాదిత భూసేకరణలో మూడు గి�
బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం
రేకొండ గ్రామంలో అతి పురాతనమైన స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి కొండ సురేఖని కోరారు.
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయమని, సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్