ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, నాలుగు రూములుగా, పెద్దగా కట్టుకుంటే మాత్రం బిల్లులు రావని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు, ఏనుమాముల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గు�