స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూమంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దామ రాజేష్ మంగళవారం హైదరాబా�
మోదీ పాలనలో విదేశీ పెట్టుబడులు(Foreign investment) తగ్గిపోతున్నాయని, భారతదేశంపై నమ్మకం కోల్పోయి అంతర్జాతీయ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయని , రెడ్కో మాజీ చైర్మన్, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ �
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గత పన్నెండు సంవత్సరాలుగా మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్లో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు.
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.