Viral news | కాలేజీ క్యాంపస్లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దని సెల్ఫోన్ లాక్కున్న మహిళా లెక్చరర్పై విద్యార్థిని చెప్పుతో దాడి చేసింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు ఇస్తూ భారతదేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు విమర్శించారు.
కాజీపేట రైల్వే జంక్షన్ క్రూ డిపో కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు లింకులను విజయవాడకు తరలించేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాపూర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను చించి వేశారు.