జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి అభివర్ణించారు.
నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన నిరుపేదలు రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పాస్ పర్సంటేజీ పెరిగింది.
సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించేది గులాబీ జెండానేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆనాటి జలదృశ్యం నుంచి నేటి ఎల్కతుర్తిలో రజతోత్సవం దాకా గులాబీ జెండా పోరుబా�
వరంగల్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపడతామని వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరాం నాయక్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలు విషయం బోధపడి తిరిగి ఇంటి పార్టీ బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ టిటెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు.