ఈనెల 28న నల్లగొండలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పూలే, అంబేద్కర్ జన జాతరను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంటెపాక కృష్ణ పిలుపునిచ్చారు.
ఈనెల 27న వరంగల్లో జరిగే బీర్ఎస్ పార్టీ రజతోత్సవ సకు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్కు మద్దతును తెలిపేందుకే సూర్యాపేట జిల్లా నుండి 16 ఎడ్ల బండ్లు స్వచ్ఛందంగా ఈ నెల 17న ఎలుకతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ర్యాలీగా తరలివస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయా�
గులాబీ జెండాతోనే నా ప్రయాణం సాగింది. ఎందుకంటే... ఆ జెండా, నేను ఒకే ఈడోల్లం కాబట్టి. నాకు గులాబీ జెండాకు మూడు, నాలుగేండ్లు అటుఇటైనా... గులాబీ జెండాతోనే సాగింది నా వయసు. అందుకే తెలంగాణపై మమకారం నా మనసులో లోతుగా ప
చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో హనుమకొండ జిల్లా నూతన కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభి రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు దేవాలయాన్ని సందర్శించారు.
రిశోధనలలో స్టాటిస్టికల్ మెథడ్స్ప్రధాన భూమిక వహిస్తాయని విశ్రాంత అర్థశాస్త్ర విభాగ ఆచార్యులు, పూర్వపు రిజిస్ట్రార్ ఎ.సదానందం అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన మానవ వనరుల విభాగం విభాగాధ�