ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరిపెడ పురపాలక సంఘం పరిధిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
శాయంపేటలోని శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ స్వామి శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బాసాని సూర్య ప్రకాష్, రాష్ట్ర కనీస వేతన బోర్డు సభ్యుడు బాసాని చంద్రప్రకాష్ కోరా�
బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో విసుగు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇటీవల జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్ గామ్ ప్రాంతంలో జరిగిన ఘటన ఉగ్రవాదుల పిరికిపందల చర్య అని గిర్నిబావి గ్రామస్తులు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.