Kanaka Durga Devi Temple | కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Congress leaders | రామగుండం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన వర్గం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా.. టీపీసీ�
పాలిటెక్నిక్లోనూ బాలికలే సత్తా చాటారు. 45,773 మంది బాలికలకు 40,528(88.54%) మంది బాలికలు అర్హత సాధించారు. ఇక 53,085 బాలురకు 42,836(80.69%) మంది క్వాలిఫై అయ్యారు.
‘తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్రెడ్డి.. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఆ దయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలన్న దాని పైనే తాము పనిచేస్త
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. పాతర్లపాడులో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై గ్రామస్థులు పొంగులేటిని నిలదీశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశ పెట్టిన పథకాలను నామరూపాలు లేకుండా చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పలు పథకాలన
తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ పతాక నీరా కేఫ్ కల్లు కాంపౌండ్గా మారనుందా? అంటే అవుననే అంటున్నారు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు. టూరిజం కార్పొరేషన్ నుంచి కల్లుగీత కార్పొరేషన్లోకి విలీనం చేసుకున్న �
ఎగువ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రారంభమైంది. మూడురోజులుగా 2,500 క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఎండాకాలంలో ప్రాజెక్ట్లో నీరు డెడ్స్టోరేజీకి చేరుకుంటుందనుకునే తరుణంలో అడపాదడపా వ�