కార్మికుల హక్కుల సాధన కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడి సాధించికున్న దినమే మేడే పండుగ అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు.
శ్రీ గుండాల అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆలయ నిర్వాహకులు సోమవారం ఆహ్వానించారు.
మే 4న విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలచే జరగనున్న శ్రీభద్రకాళీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నేతలు కోరారు.
ప్రకృతి ప్రేమికుడు, దివంగత పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరి�
ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి, శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీల నాయకులు, సామాజిక ప్రజా సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సాధిస్తే ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మారింది తప్ప పైసాకు కూడా పనికి వస్తలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు.