స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్ధతునిచ్చిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపు సాధించి సత్తా చాటుతారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘల జేఏసీ కో-చైర్మన్ పి.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈనెల 15,16 తేదీలలో జరిగే హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లు రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ఆవిష
అండర్-16 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుని ఎంపిక చేసినట్లు వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూడీసీఏ) జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
దేవుని గట్టుపై వెలసిన శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవదశ 19వ వార్షికోత్సవం ఈనెల రెండవ తేదీ నుంచి కనుల పండుగగా జరుగుతుంది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2025లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.
పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు.