రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడి పదార్ధాలనే భుజించేలా చర్యలను చేపట్టే విధంగా వైద్య సిబ్బంది గ్రామాల బాట పట్టాలని డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ హరిప్రియ పేర్కొన్నారు.
వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా నిర్విరామంగా కృషి చేశారు.
వేసవిలో తిరుమల-తిరుపతి దైవ దర్శనాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతర స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెల