జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు.
ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమీషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ నెల 28వ తేదిన జీవో నంబర్ 801298-3/2025/ఎఫ్1ను విడుదల చేశారు.
దామెర మండల కేంద్రంలోని విత్తన షాపులతోపాటు ఊరుగొండ, కొగిల్వాయి గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి రాకేష్ శుక్రవారం తనిఖీ చేశారు.
బీఈడీ కోర్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్సెట్-2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, టీజీ ఎడ్సెట్-
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు.
జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి తెలిపారు.
Bonus money | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ప్రజలు, ప్రజాప్రతినిధులే తీసుకోవాలని కురవి మండలం మోద్గులగూడెం పాఠశాలల శాశ్వత అభివృద్ధి దాత వేమిశెట్టి చంద్రయ్య అన్నారు.
ఆర్టీసీలో ప్రభుత్వం కార్మిక సంఘాలకు చెక్ పెట్టినట్టు తెలుస్తున్నది. వాటి స్థానంలో సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నది.