మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నా�
తాటికొల్లు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన చెల్లమల్ల లక్ష్మయ్య కుమారుడు చల్లమల్ల శ్రీనయ్య 1,11,111 రూపాయలు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నాడు.
BRS leaders | కొరుటూరి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వస్పరి ఫౌండేషన్ సౌజన్యంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం అందజేశార