నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
Khammam | మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Nallagonda | శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరగనున్న బీఆర్ఎస్ రజతో సభకు పరకాలచ భూపాలపల్లి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తరలి వెళ్లారు.