బీసీ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించాలని బీఆర్ఎస్వీ సీనియర్ నాయకుడు డాక్టర్ పాలమాకుల కొమురయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దత్తారెడ్డి అన్నారు. రేగోడ్ పీఏసీఎస్లో శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చినప్పటికీ వడ్లు కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తన ధాన్యాన్ని తగలబెట్టేందుకు ప్�
నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్(Pyaranagar) సమీపంలో జీహెచ్ఎంసీచే ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డును (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈదురు గాలులతో కూడిన వర్షం బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున బీభత్సాన్ని సృష్టించింది. రెండు గంటల పాటు ఈదురు గాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది.
‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏటా పదుల సంఖ్యలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పనిభారంతో కొందరు.. ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. ఉన్నతాధికారుల వేధింపులతో మరికొందరు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు.
భూదాన్ భూముల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. గురువారం కమ్యూనిస్ట్ నాయకుడు, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. భూదా�