Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు ప్రజలు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరుకానున్నారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ (జేడీ) మల్లంపల్లిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం విడ్డూరమని పిఆర్టియుటిఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతి రెడ్డి మండిపడ్డారు.
న్యూఢిల్లీ నుండి పద్మశ్రీ అవార్డు పొంది తొలిసారి వరంగల్ నగరానికి వచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు వివిధ కులాల సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
MLC Kodandaram | తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సమితి సభ్యులు అదివారం ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి పత్రం అందజ�
Bear attack | రైతుపై ఎలుగుబంటి(Bear attack) దాడికి పాల్పడిన సంఘటన రామాయంపేట మండలం సదాశివనగర్(Sadashicanagar) గిరిజన తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
సైక్లింగ్లో విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతానని జాతీయ సైక్లింగ్ అవార్డు గ్రహీత, ఖేలో ఇండియా రామాయంపేట సెంటర్ కన్వినర్ దండు యాదగిరి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మథనపడ్డాడు. దీనికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ�