గాజిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నిజాంపేటకు చెందిన దొమ్మాట జయమ్మ(63) కాన్సర్ వ్యాధితో వారం రోజుల క్రితం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మేటి నరేందర్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశార�
లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడే స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు జరిగాయి.