వానకాలం సీజన్లో రైతుల వ్యవసాయ పనులకు విద్యుత్ శాఖ అధికారుల పనితీరు ఆటంకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాత అడుగు ముందుకు పడలేక సాగులో వెనుకబడి పోతున్నాడు.
పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రతాప్రెడ్డి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర�
ములుగు జిల్లా వాజేడు మండలం లోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగారా బొగత జలపాతనికి ఆదివారం పెద్ద ఎత్తున్న పర్యాటకులు వివిధ ప్రాంతల నుండి తరలి వచ్చారు.
Adilabad | కొత్తగా ఇంటి నిర్మాణం చేసేప్పుడు గర్భంతో ఉండవద్దన్న మూఢ నమ్మకంతో గర్భ విచ్ఛిత్తి మాత్రలు బలవంతంగా తినిపించటంతో గర్భిణి మృతి చెందిన ఘటన అదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.
50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు.
Get together | పదవ తరగతి పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు గడిచిన తర్వాత పుర్వ విద్యార్థులంతా ఒక దగ్గర కలుసుకోవడం ఆనందంగా ఉందని బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలలో చదివిన 1998-1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.