ఉండవెల్లి మండలం ప్రాగటూరులో 18 గడ్డివాములు అంటుకొని రూ.27లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. ప్రాగటూర్కు చెందిన 12 మంది రైతులు గ్రామంలోని కల్లాల్లో పక్కపక్కనే పశువుల మే
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దనాగారం గ్రామస్తులు ధర్నా చేశారు.
హమాలీ కార్మికుల సేవలు అనిర్వచనీయం.. వస్తువుల సరఫరాలలో కీలక భూమిక పోషిస్తారు. హమాలీల శారీరక శ్రమతోనే ప్రజలందరికి వస్తువులు అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర
రాజ్యాధికార సాధన కోసం బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జాక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ పొదిల సాయిబాబా పిలుపునిచ్చారు.