Soaked paddy | అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండలంలోని ధని గ్రామం వద్ద స్వర్ణ- నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
BRS | రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవల్లి మహేష్ అన్నార�
Nizamabad | మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో అక్రమంగా మత్తు పదార్థం (అల్ఫ్రాజోలం) తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.
Collector Rajarshi Shah | భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు.
Parvathagiri | కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bachhannapet | ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడమేనా అని మాజీ సర్పంచ్ల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని, ఆ కోవలోకి వైద్యరంగమూ చేరిందన్న విమర్శలొస్తున్నాయి. కీలకమైన వైద్యరంగాన్ని విస్మరిస్తుండటంతో పేద ప్రజలకు సర్కారు వైద్యం దూరమయ్యే అవకాశమున్నది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మందికి పైగా మానవబాంబులుగా తయారయ్యేందుకు సిరాజ్, సమీర్ శిక్షణ ఇచ్చినట్టు తెలిసింది. విజయనగరం ఉగ్ర కుట్రకేసులో కీలకంగా ఉన్న సిరాజ్, సమీర్ ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస�