చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈసీ నగర్ హౌజ్ బిల్డింగ్ సోసైటీ కమిటీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ భారీ సక్సెస్ కావడం, అనుకున్న దానికంటే ఎక్కువ జనం రావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నదని, అందుకే మంత్రులు, ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా వాగుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ
ఇంట్లో నుంచి తప్పిపోయి వచ్చి కాజీపేట రైల్వేస్టేషన్లో తిరుగుతున్న బాలికను రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టుకొని చైల్డ్ లైన్కు అప్పగించిన సంఘటన సోమవారం జరిగింది.
గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాపలాదారు, ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధమవ్వాలని తెలంగాణ ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూడం మల్లేశం పిలుపునిచ్చారు.