అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో లోప్రెషర్ కారణంగా సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు పెద్ద ఎత్తున వార్డు కార్యాలయానికి వచ్చి కార్పొరేటర్ సబిహ బేగం వద్ద తమ గోడును వెళ్లబుచ్చారు.
వేసవి తీవ్రత, వడగాలలును దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెలువు ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేసారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
కాంట్రాక్ట్ అధ్యాపకులను తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో చేస్తున్న సమ్మెకు గురువారం మాజీ ఎమ్మెల్యే మూర్తినేని ధర్మారావు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సూరం ప్రభాకర్ �
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగుపోయారు.
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్ను గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు.