Puchalapalli Sundaraiah | అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భూస్వామ్య వ్యవస్థలను బద్దలు కొట్టి పేద ప్రజలకు భూములు పంచిపెట్టిన గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు సుంచు విజేందర్ అన్నా�
అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్)లో భాగంగా రూ.25.41 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు పూర్తికావచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి తెలిపారు.
Prajavani | అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 238లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు మంజూరుచేయాలని దళిత యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్యార నర్సింహ కోరారు.
Organic methods | సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా.శ్రీదేవి అన్నారు.
MP Vishweshwar Reddy | విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా ఐటిఐ కళాశాల పని చేయలని, ఉద్యోగ భద్రతే లక్ష్యంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కోండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
Outer Ring Road | అవుటర్ రింగు రొడ్డు పై కారు అదుపు తప్పి ఇనుప బారీకేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
MLA Yashaswini Reddy | రాష్ట్రంలోని రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు.
Brutal murder | మేడ్చల్ పోలీస్స్టేషన్(Medchal) పరిధిలో ఐదు రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. తన మంచిని కోరిన వ్యక్తిని నడిరోడ్డులో అందరూ చూస్తుండగా మరో వ్యక్తి బంధుత్వాన్ని కూడా మరిచి కత్తితో పొడిచి(Brutal murder) చం�
Puchalapalli Sundaraiah | కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని సీపీఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.