దొడ్డు బియ్యం నిల్వలను రేషన్ షాపుల నుంచి సత్వరమే గోదాములకు తరలించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజే
నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీకి ఇంటి నెంబర్లు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్�
పిడుగుపాటుకు జీవాలు కోల్పోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం డిమాండ్ చేశారు.