MLA Yashaswini Reddy | రాష్ట్రంలోని రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు.
Brutal murder | మేడ్చల్ పోలీస్స్టేషన్(Medchal) పరిధిలో ఐదు రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. తన మంచిని కోరిన వ్యక్తిని నడిరోడ్డులో అందరూ చూస్తుండగా మరో వ్యక్తి బంధుత్వాన్ని కూడా మరిచి కత్తితో పొడిచి(Brutal murder) చం�
Puchalapalli Sundaraiah | కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని సీపీఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
Puchalapalli Sundaraiah | ప్రజా సమస్య లను పరిష్కారం కోసం సుందరయ్య ప్రజా ప్రజా ప్రతినిధిగా ఎలా ఉండాలో చేసి చూపించిన గొప్ప వ్యక్తి అని మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు.
తాగునీటి ఎద్దడిని(Drinking water) నివారించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
కల్తీ కల్లు తాగి ఫుట్ఓవర్ బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తు ప్లాట్ ఫారం పై పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
జీవనోపాధి కరువై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందాల పోటీలలో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.