రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న వన మహోత్సవానికి కంపా (కంపన్సేటరీ ఎఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతోపాటు హరితనిధికి సంబంధించిన వాటిని కూడా ఉపయోగించుకోవాలని అటవీ శాఖ ప�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ సర్పంచుల సంఘం జేఏ సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యద�
తెలంగాణలో పశుసంపద తగ్గింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తగ్గాయి. నాటుకోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. కేంద్రం నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే
క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సేవలను వినియోగించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఏఐ ఆధారిత స్కాన్ ద్వారా హై రిజల్యూషన్ ఇమేజింగ్, �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళాసంఘాల నాయకురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులోని చ�
సరస్వతీ పుషరాల్లో అధికారుల తీరుపై భక్తులు, సాధువులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం కోసమే చూస్తున్నారని, సామాన్య భక్తుల ఇబ్బందులను పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాధువుల�
Crop rotation | వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ రాములు నాయక్ అన్నారు.
Engineering colleges | రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.