ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
తారా గార్డెన్లో భావనారుషి చేనేత హస్తకళా కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం కార్పొరేటర్ ఏనుగుల మానస ప్రారంభించారు.