రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలి. లేదంటే దుకాణ దారులు, డీలర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్వవసాయశాఖ అధికారి దోమ ఆది రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు పాల్పడుతుందని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు ఆరోపిం చారు.
రైల్వే ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పనిచేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి, ఉత్తమ ఫలితాలు సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
Madikonda | యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు మాన్సూన్ సిబ్బందికి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్ సూచించారు.
పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు దోచుకుని పారిపోయిన ఐదుగురు నిందితుల ముఠాలోని నలుగురిని టోలిచౌకి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాలు నిధుల మంజురుకు వెంటనే దరఖాస్తులు అందించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు.