ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపూరు గ్రామానికి చెందిన శీనయ్యకు పంగ�
పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొవాలని సీఐటీయూ రాష్ట్ర పధాన కార్యదరి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.
కోస్గిలో బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది మడుగు భీమేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి పేర్కొన్నారు.
గర్భిణులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వంగర ప్రభుత్వ వైద్యాధికారి రుబీనా తెలిపారు. గురువారం వంగర ప్రభుత్వ దవాఖానలో గర్భిణులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని క్లస్టర్ ఇన్చార్జి నాయకులు గద్దల నరసింహారావు, పెద్ది రాజు రెడ్డి కొమ్మురాజు, ముస్త్యాల దయాకర్, మజీద్, రెహమాన్ అన్నారు.