Medak | ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ గూడూరి మల్లేశం పేర్కొన్నారు.
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ, 2,4,6(రెండవ, నాలుగవ, ఆరవ) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి �
వెల్దుర్తి మండల కేంద్రంలోని పట్టణ కేజీబీవీ పాఠశాలలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ఎస్వో ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిప
Left parties | పాలిస్తీనా, గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను మనవతావాదులు వ్యతిరేకించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
Warangal | వరంగల్ తూర్పు నియోజకవర్గ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్దమైంది. ఈమేరకు పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం చార్జీ మెమెలు జారీచేశారు.
Gajarla Ravi | ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవితోపాటు (Gajarla Ravi) పలువురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి మృ
ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న నేత.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు.. ముఖ్యమంత్రి ఎంపిక సమయంలోనూ అధిష్ఠానం ఆయన సూచనలను పరిగణలోకి తీసుకున్నదని చెప్తు�
రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రగిలిపోతున్నారు. 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేధింపులకు దిగితే భవిష్య�