Nizamabad | బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
Prajavani | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల టౌన్ ఏఎస్ఐ ఎండీ అజిజుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
Warangal | తన రెండు కాళ్లు పోయేందుకు కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేశారు.
రాజకీయంగా, సిద్ధాంతపరంగా.. బీజేపీ-కాంగ్రెస్ వైరుధ్యమున్న రెండు జాతీయ పార్టీలు. మరి..బీజేపీ తమిళనాట రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు చారిత్రక అన్యాయం చేసేందుకు ఒడిగడితే కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రజలు నమ్మి �
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఫ�
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్పీ) ప్రారంభిస్తున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంష�
‘ప్రతి సంవత్సరం గోదావరిలో వృథాగా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు బనకచర్ల కింద మేం వాడుకుంటే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి’ అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.