ప్రజాపాలనలో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కేశంపేట తహసీల్దార్ ఆజం అలీ అవగాహన కల్పించారు.
Thousand Pillar Temple | చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో 6 సంవత్సరాల తర్వాత శివప్రీతికరమైన సోమవారం రోజున మాసశివరాత్రి కలిసి రావడంతో భక్తులు దేవాలయాన్ని సందర్శించి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహ�
పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు మండలంలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
RMP doctor dies | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై గట్ల నర్సింగాపూర్ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ఘటనలో చిర్ర సుదర్శన్(60) అనే వృద్దుడు ఆదివారం మృతి చెందినట్లు ముల్కనూరు ఎస్ఐ నండ్రు సాయిబాబు తెలిపారు.
Rayaparthi | బాటను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి సాగు చేస్తుండడంతో తమ పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన 37 మంది రైతులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట �