ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జనగాం మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొ�
Narayanapet | కోడలు పెట్టే వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని గాజులయ్య తండాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
Manthani town | మంథని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంథని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయోందోళనకు గురువుతున్నారు.
Veterinary hospital | పశు వైద్యుడు లేక మూగ జీవాలకు వైద్యం అందడం లేదు. వైద్యం కోసం పశువులను దవాఖానకు తీసుకువస్తున్న రైతులు..ఇక్కడ సిబ్బంది కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
బజార్ హత్నూర్ మండల కేంద్రం లో ఎస్బీఐ బ్యాంకుని ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజావాణిలో లీడ్ బ్యాంకు మేనేజర్ (LDM)ను కలిసి బజార్ హత్
అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల(సాయంత్రం)లో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం ఒక ప్రకటన