నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33 ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 35శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలన భవనం ముందు ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా బైపీసీ సీట్లు కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని కళాశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి తననవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్
దివంగత వందనపల్లి మాజీ సర్పంచ్ పగడాల వెంకమ్మ గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని సీపీఎం మండల పార్టీ కార్యదర్శి పెంజర్ల సైదులు, సీనియర్ నాయకులు లకపక రాజు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం కొత్లాబాద్ గ్రామ శివారులో శనివారం రాత్రి చిరుత పులి దాడిలో గాయపడి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిని ఆదివారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయ�