సంధ్య కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్రావుపై మరో కేసు నమోదైంది. రెహమత్నగర్కు చెందిన నర్సింహారెడ్డికి శ్రీధర్రావు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, బాధితుడు గచ
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం నిర్వహించే ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ప్రసూతి సేవలను అందిస్తున్న సీకేఎం హాస్పిటల్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారిని శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ పార్కులో సీఎస్ఆర్ నిధులతో పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగార�
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ మహిళా జిల్లా నాయకురాలు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీ వాసులు.