సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో కొనసాగుతున్న బ్యాంక్ స్ట్రీట్ ఉప పోస్ట్ ఆఫీస్ ను హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయాలనుకునే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు అన్నారు.
Student commits suicide | ఎలుకల మందు తాగి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.
క్యాన్సర్ వ్యాధి సోకి ఆరోగ్యం క్షీణిస్తుందని, ఆర్థికంగా తన వల్ల ఇబ్బందుల వుతున్నాయని కుంగిపోయిన ఓ మహిళ మితిమీరిన కాల్షియం టాబ్లెట్లను మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చ
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల పాఠశాల్లోని విద్యార్థులు ఫుడ్పాయిజన్కు గురయ్యారని ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు.
ములుగు జిల్లా ఎటూరునాగారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక కాన్వాయ్ని కొండాయి గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు.