హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాజ్కృష్ణ హోటల్లో మూసీ ప్రాజ�
వంట గ్యాస్ కొరత ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్లు తీసుకపోవడానికి, బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని విద్యార్థులు ప్రశాంతం గా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుష్బూగుప్తా ఆధ్వర్యంలో జిల్లా విద్య�
పదో తరగతి పరీక్షలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల