తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చదువుకున్న యువతకు నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సు కింద ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు వరకు పొడిగించారు.
కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామాని ప్రకటించి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా కాలయాపన చేస్తూ న�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిశానిర్ధేశం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న రాజస్థాన్కు చెందిన సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.