ప్రళయాన్ని సృష్టించిన ఉద్యమ నేత కేసీఆర్ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సన్నివేశాన్ని, సంఘటననూ దగ్గరగా వీక్షించిన మనం.. ఇప్పుడు సార్ మౌనాన్ని తదేకంగా చూడాల్సి వస్తున్నది. సార్ మౌనం వెనుక వ్యూహం ఉంటుం�
సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగానికి సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నా ఇక్కడి పాలకులు పట్టించుకోలేదు. పైగా నడిగడ్డ ప్రజలను, రైతులను ఎండబెట్టిన ఇక్కడి నేత ఆంధ్ర నాయకుల వద్దకు వెళ
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చెరగని ముద్ర వేశారు. అప్పుడు ఉద్యమంలో దూసుకుపోయిన ఆయన వెంట నడిచిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలామ�
తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రజా నేత కేసీఆర్తో ఓరుగల్లు ప్రత్యేక ముద్ర వేసుకున్నది. దీంతో ఉమ్మడి జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఉద్యమ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగిన ప్రయాణంలో ఎన్న�
సమాచార, ప్రజా సంబంధాలశాఖ-ఐఅండ్పీఆర్లో కొత్త డైరెక్టర్ నియామకంపై వివాదం మొదలైంది. ఏపీకి చెందిన ఓ అధికారికి ఆ పదవి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శాఖలో ఉద్యోగులు చెప్తున్నారు. తాము తెలంగాణ ఉద్య�
వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. అమరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం, డబుల్ �
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని మాజీ ఎంపీ వినోద్కుమార్ కొనియాడారు. బీఆర్ఎస్ స్థాపించిన 2001 నుంచి వారు వెన్నెముకగా నిలబడ్డారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు నవీన్�
‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది.’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. వ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీ ‘మార్పు’ పేరిట ప్రజలను ఏమార్చి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఏడాది అయితే కానీ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందనే విషయం ప్రజలకు తెలియలేదు. రేవంత
Harish Rao | నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీ
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు... ఉద్యమంలో పాల్గొన�
మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్ 9 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు.. పలుమార్లు జైలుజీవితం గడిపారు కొత్తగూడెం పట్టణంలోని రామవరానికి చెందిన మోరె భాస్కర్
శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరె�
మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిందని పలువురు వక్తలు స్పష్టంచేశారు. అమరుడు పోలీస్ కిష్టయ్య