KTR | కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డిని కేసీఆర్ గురువారం ఘనంగా సతారించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చే పట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు. ఈ దశలో మళ్లీ పార్టీలో నూతన ఉత్తేజం రగిలించేందుకు మలిదశ పోరాటంలో భాగంగా 2009 నవంబర్ 29న చేపట్టిన ద�
వలస పాలకుల చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించడానికి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29 చేపట్టిన దీక్ష సమస్త తెలంగాణను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అదే ‘దీక్షా దివస్'గా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి పో�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుక
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్ను శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ అధ
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని
KTR | కాంగ్రెస్ కబంధహస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి... 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.
జాతీయోద్యమం, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప కవులు కాళోజీ సోదరులని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సంస్థల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒకటి. మధు కె.రెడ్డి, సుధీర్ కోదాటి, విమల కటికనేని సహా మరెంతోమంది తెలంగాణ బిడ్డలు దీనిని ఏర్పాటు చేశారు.
2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతాంగం 2010, ఆగస్టు 28వ తేదీన బషీర్బాగ్లో పెద్ద ఎత్తున ఉద్య మం చేసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నాటి ప్ర�
తెలంగాణ ఉద్యమంలో ఆన్యపుకాయ, సొరకాయ పేర్లు మార్మోగాయి. పుంటికూర, గోంగూర పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించాయి. ఆన్యపుకాయ, పుంటికూర పేర్లు తెలంగాణ సొంతమైతే, మిగిలిన పదాలు మాత్రం పరాయి ప్రాంతానియి. రాష్ట్ర ఏర
యవ్వన దశలో, తాము చదువుకునే కాలంలో, భవిష్యత్తులో ఏం కావాలో.. ముందే లక్ష్యం పెట్టుకొని కృషిచేయటం సహజం. ఈ కాలంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు విపరీతంగా రావడమే కాదు, మోటివేషన్ క్లాసులు కూడా విస్తృతంగా జరుగుతున
ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చిన హామీలను అమలుచేయాలన్న డ�