జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి, కేసీఆర్ వ�
సాహిత్యంలో ‘తెలుగు’ పేరుతో ‘ఆంధ్రా’ ఆధిపత్యం ఇకపై చెల్లదు! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసమే కాదు, భాషా, సాహిత్యరంగాల్లో ఆంధ్రాధిపత్యం, వివక్షకు వ్యతిరేకంగా కూడా జరిగ�
మలిదశ ఉద్యమం ప్రారంభంలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషించారు. 2009 నుంచి జరిగిన తుది దశ ఉద్యమంలో న్యాయవాదులు, వైద్యులు కూడా భారీగా పాల్గొని తమ వంతు పాత్రను పోషించారు.
తమతో వెంటనే చర్చించి, సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు.
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనపై అక్కడి తెలంగాణ ఎన్నారైలు, టీకాంగ్రెస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎంగా అమెరికా పర్యటనకు వచ్చిన రేవంత్రెడ్డి.. తెలంగాణ ఎన్నారైల�
Jayashanker Sir | మహోన్నత స్వాప్నికుడు జయశంకర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సార్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘జయశంకర్ సార్ మార్గంలో, కేసీఆర్ సారథ్యంలో తెలం�
తెలంగాణ ఉద్యమ నాయకుడు కినక యాదవ్రావ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. యాదవ్రావ్ ఇటీవల మరణించగా బుధవారం ఆయన కుటుంబాన్ని మండలంలోని పారా గ్రామంల�
తెలంగాణ ఏర్పాటుకు ముందు అదే పైత్యం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతా అదే అక్కసు. ఇప్పటికే తన చిత్రాల ద్వారా తెలంగాణ యాసను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్..
తెలంగాణ సాధన కోసం మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి కృషి మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో మాజీ ఎంపీప�
KTR | తెలంగాణలోని నిరుద్యోగులను, విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా..? లేక రేవంత్ రెడ్డి సన్నాసా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. విద్యార్థులను, న�
KTR | చిరకాలం మా గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు సాయిచంద్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి క
KTR | తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్ప
నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు బీఆర్ఎస్ పనైపోయిందనే పైశాచికానందాన్ని పొందుతున్నాయి.