అవును.. తెలంగాణ ఉద్యమ దివిటీ తన్నీరు హరీశ్రావు. ఆయనపై రెండు రోజుల కిందట ‘అక్రమాలు, అబద్ధాలు కలిపితే హరీశ్రావు అవుతారు’.. అనే శీర్షికతో వ్యాసం అచ్చయింది. వ్యాసం ఆద్యంతం విధానపరమైన విమర్శలు కాకుండా వ్యక్త
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన సిద్ధాంత కర్త అని చెప�
‘మా వనరులు మాకున్నాయి.. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ రావాలె! మా తెలంగాణ మాగ్గావాలె!!’ అంటూ తెలంగాణే ధ్యాస, శ్వాసగా తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే అంకితం చేశారు ఆచార్య �
తెలంగాణ ఆనవాళ్లు.. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రశ్నలిచ్చారు. తెలంగాణ మలి, తొలిదశ ఉద్యమం, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని కవి గాయకుడు , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహ
60 ఏండ్ల విధ్వంస గాయాలను.. పదేండ్ల వికాసంతో మాన్పేసుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటమని తెలిపారు. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆ�
తెలంగాణ చరిత్రకు దర్పణంగా నిలబడిన రాష్ట్ర చిహ్నాన్ని రంగుల మయం చేసి, వందల ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొ
KTR | కాంగ్రెస్ పార్టీపైన, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణ సమాజానికి జరిగిన ద్రోహాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభ�
తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొలగించాలని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగించిన కాకతీయులు అనగానే కళాతో�
Harish Rao | మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుందని గుర్తు చేస్తూ మాజీ �
ఆంధ్రోద్యమంతోనే విశాలాంధ్ర ఉద్యమం కూడా..: విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్రులు ఎందుకు, ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ వనరులు లేకుండా మనుగడ స�
2024, జూన్ 2 తెలంగాణకు ఒక మైలురాయి. అరవై ఏండ్ల విద్రోహ రాజకీయాలను ఓడించిన రోజు. తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు గడిచాయి. హైదరాబాద్ నగరం పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో ఒక క్లాజును ఇరికించా�