మాచారెడ్డి మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన యువ రచయిత, భారత జాగృతి కామారెడ్డి జిల్లా సాహిత్య విభాగం కో -కన్వీనర్ కళ్లెం నవీన్ రెడ్డి రాసిన ‘యోధ’ కవితా సంపుటిని మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ �
ఉద్యమాలకు, పోరాటాలకు వరంగల్ పెట్టింది పేరు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేసేలా బీసీ మేధావులు గళమెత్తాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలు�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటను చూసిందని, పూల బాటనూ చూసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు( MLA Harish Rao) పేర్కొన్నారు.
బొమ్మలంటే అతడికి ప్రాణం.. పెన్సిల్ చేతబట్టాడంటే చాలు ఎన్నో చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నాడు.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన యువకుడు ఉమామహేశ్. కేవలం పెన్సిల్, పెన్నులతో తన చేతి నుంచి అద్�
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేలా చూడాలని ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిసి వినతి
అక్షరధామ్, లోటస్ టెంపుల్ మాదిరిగా తాను త్వరలో అంతర్జాతీయస్థాయిలో నిర్మించబోయే ‘వేద విద్యా సెంటర్'కు రూ.20 కోట్లు విరాళం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని ఆచార్య విన్నవించారు. ఉద్యోగాన
పోలీస్శాఖలోనే కాకుండా మరే ఇతర ఉద్యోగమూ చేయలేనని, ప్రస్తుత పరిస్థితుల్లో తన సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేనని తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన డీ నళిని ప్రకటించారు.
Koleti Damodar | ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్(BRS) ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాభిమానంతో
పదేళ్లు సుస్థిరపాలన అందించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్(Koleti Damodar,) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసన
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. మహిళలు సైతం భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు. మగవారికి తామేమీ తక్కువ కాదు, వారికంటే తామే ఎక్కువని మహిళామణులు నిరూపించారు. సందర్భం