Deeksha Divas | ఒక జర్నలిస్టుగా కేసీఆర్ ఆరోగ్యంపై నిమ్స్ దవాఖాన వద్ద ఆయన కూతురు కవితను నేను ఆరా తీస్తున్న సమయంలో దానం నాగేందర్ వచ్చారన్న సమాచారం కవితకు అందింది. కవితతో పాటు నేను కూడా కేసీఆర్ ఉన్న గదిలోకి వెళ్�
Deeksha Divas | తెలంగాణ మలి దశ ఉద్యమానికి బీజం పడిన రోజది. రాష్ట్ర సాధన దిశను మార్చిన రోజది. పోలీసుల ఎత్తులు, ఉద్యమకారుల పైఎత్తులకు సాక్ష్యంగా నిలిచిన రోజది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ‘కేసీఆర్ శవయాత్రో.
విశాలాంధ్ర నినాదంతో కలిసుందామన్నారు. కలిశాక... పెద్దమనుషుల ఒప్పందాలు చెల్లవంటూ కాంగ్రెస్ వినిపించిన ఆరోవేలు కథ విన్నప్పుడే ఆ పార్టీ ‘చేయి’చ్చిందనిఅర్థమైపోయింది. మన కొలువులు లాక్కున్నప్పుడే కాంగ్రెస�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందాక కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు? ఈ ప్రశ్న కొందరు పదే పదే అడుగుతారు. వారికి కొద్దిగా అవగాహన లోపం ఉండి ఉండవచ్చు. అందుకే 2014 తర్వాత మన రాష్ట్రంలో ఏ మార్పులు వచ్చా�
Chidambaram | తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది. సారీ అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా చేసింది. తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత �
ప్రజలు మాయమాటలు చెప్పే వారి మాటలు న మ్మి మోసపోవద్దని, బతుకుదెరువు క ల్పించిన కేసీఆర్కు అండగా నిలిచి రా ష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని అవమానించి పారిపోయిన తెలంగాణ ద్రోహి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని, డబ్బులు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని టికెట్లు అమ్ముకుంటున్న ఆయన్ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టా
Telangana | ఇది తెలంగాణ చరిత్రలో చీకటిరోజు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న, ఎగతాళి చేస్తున్న విపక్షనేతల్లో ఇప్పుడు మరో నేత చేరారు. ఆయనే వీర సమైక్యవాది, చంద్రబాబు చేలా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
తెలంగాణ ఉద్యమకారులకు ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అండగా నిలిచారని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రా�
కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వనపర్తిలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహిస్తున్న భారీ సభకు ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమ�
ఔను ఇప్పుడు మనందరి మదిలో మాట, తెలంగాణ ముచ్చట ఒక్కటే.. కేసీఆర్ సార్ మూడోసారి ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరం ఏమిటి? తెలంగాణ తొలి ఉద్యమం జరిగినప్పుడు నేను ఏడాది పోరన్ని. మలిదశ ఉద్యమంలో పోరాటాల గడ్డ