తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్న కల్లోల పరిస్థితులతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు అసలైన రక్షణ అని భావించిన ఉద్యమకారులు, నాయకులు తిరిగి తమ
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఏమిటి? ఒకటి.. ఫెడరల్ స్ఫూర్తి లేదు. రాష్ర్టాల మీద గౌరవం లేదు. రెండు.. ప్రజల ఆకాంక్షలు పట్టవు. తాత్కాలిక తాయిలాలతో బండి లాగిస్తుంది తప్ప సమస్య పరిష్కరించదు. మూడు.. సమస్యలు తానే
ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచిన సింగరేణి కార్మికులు.. సొంత రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణిని బలో�
కార్యకర్తలే బలం.. బలగంగా భావించే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. పార్టీ శ్రేణుల యోగక్షేమాలను భుజాలపై వేసుకున్నది. మిగతా పార్టీలకు భిన్నంగా.. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది.
జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జర్నలిస్టు�
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ‘ప్రజాస్వామ్యానికి ప్రజలే కర్త, కర్మ, క్రియ’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. కానీ, ఇప్పుడు ప్రజా
పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్�
నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిద
Harish Rao | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనసు నిండా ఇంద్రన్న రక్తం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన మా సబితక్�