కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వనపర్తిలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహిస్తున్న భారీ సభకు ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమ�
ఔను ఇప్పుడు మనందరి మదిలో మాట, తెలంగాణ ముచ్చట ఒక్కటే.. కేసీఆర్ సార్ మూడోసారి ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరం ఏమిటి? తెలంగాణ తొలి ఉద్యమం జరిగినప్పుడు నేను ఏడాది పోరన్ని. మలిదశ ఉద్యమంలో పోరాటాల గడ్డ
తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్న కల్లోల పరిస్థితులతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు అసలైన రక్షణ అని భావించిన ఉద్యమకారులు, నాయకులు తిరిగి తమ
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఏమిటి? ఒకటి.. ఫెడరల్ స్ఫూర్తి లేదు. రాష్ర్టాల మీద గౌరవం లేదు. రెండు.. ప్రజల ఆకాంక్షలు పట్టవు. తాత్కాలిక తాయిలాలతో బండి లాగిస్తుంది తప్ప సమస్య పరిష్కరించదు. మూడు.. సమస్యలు తానే
ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచిన సింగరేణి కార్మికులు.. సొంత రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణిని బలో�
కార్యకర్తలే బలం.. బలగంగా భావించే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. పార్టీ శ్రేణుల యోగక్షేమాలను భుజాలపై వేసుకున్నది. మిగతా పార్టీలకు భిన్నంగా.. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది.
జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జర్నలిస్టు�
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ‘ప్రజాస్వామ్యానికి ప్రజలే కర్త, కర్మ, క్రియ’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. కానీ, ఇప్పుడు ప్రజా
పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�