కొత్తగూడెం అర్బన్, మార్చి 17: 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులను గుర్తించి, న్యాయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శాంతిరాం ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెంలోని మార్వాడీ సత్రంలో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనంతరెడ్డి, సత్యనారాయణరాజు, ఆవుల కృష్ణ, కృష్ణార్జున్రావు, కేశవరావు, చింతలచెర్వు గెర్షోమ్, గంగుల రామారావు, బలరాం సింగ్, మల్లేష్, సత్తార్, వెంకటరామారావు, నాగభూషణం, భీమయ్య, కాశీవిశ్వేశ్వరరావు, అసన్ఖాన్, చాంద్సాబ్, అందె సమ్మయ్య, హనుమంతరావు, సీతారాంరెడ్డి, బాల్రెడ్డి పాల్గొన్నారు.