ఈ నెల 10న గ్రేట్ మిలియన్ మార్చ్ డేను తెలంగాణ ఉద్యమాకరుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు బంగరెడ్డి బాల లక్ష్మి తెలిపారు.
రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమకారులకు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడు గుండె�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 1969 తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి 15రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్షతోపాటు పోరాటాన్ని ప్రారంభిస్తామని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మే�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షా దక్షత తెలంగాణకు దారి చూపింది. సకల జనులను ఏకం చేసింది.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు పునాదులు వేసింది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి.., ఊరూరూ పిడికిలెత్తి కొట్లా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడతామని ఉద్యమకారుల జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్లింగ�
తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎకుపెట్టిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా దౌర్భాగ్యమని మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు, తెలంగాణ ప్రజల ఆకాం�
కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో శుక్రవారం ధర�
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం - టఫ్ మహాదేవపూర్ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయ�
ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో భ�
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ వెంకట్రా రెడ్డి, సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ కోదండరామ్�
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిశీలించాలని రాష్ట్ర అధ్యకుడు బీమా శ్రీనివాస రావు పిలుపు మేరకు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్యర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి శుక్రవారం వినతి పత్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటినా ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు శేరి రాజు అన్నారు.