ఉద్యమకారుల సంక్షేమ నిధి రూపకల్పన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎట్లొచ్చింది తెలంగాణ? ఎన్ని గుండెలు రగిలితే వచ్చింది తెలంగాణ? ఎన్ని గొంతులు పెగిలితే వచ్చింది తెలంగాణ? ఎందరు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చింది తెలంగాణ? ఒకరా.. ఇద్దరా వందలాదిగా బిడ్డలు బలిపీఠం ఎక్కితే సాకారమయ�
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరుగకుండా చూస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు, కమిటీ సభ్యులు హామీనిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించడంతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం విసృ్తత స్థా�
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా కాంస్ సర్కా రు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేయూ విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యల పరిషారం కోసం ఏర్పాటు చేసిన కే�
Gudimalla Ravikumar | తెలంగాణ రాష్ర్ట సాధన కోసం నాటి విలీన కాలం నుంచి నిన్నటి వేర్పాటు వరకు ఆరు దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడి అమరులయ్యారని, మరికొందరు జైలు పాలై కేసులు ఎదుర్కొన్నారని తెలంగాణ ఉద్యమకారుల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అడ్హక్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ నొడపెల్లి శ్యామ్కృష్ణ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అడ్హక్ కమిటీ సభ్యులు అడ్వకేట్ నొడపెల్లి శ్యామ్కృష్ణ డిమాండ్ చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలం�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని అడ్వకేట్ జేఏసీ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు.
KK Commission | కేకే కమిటీ ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని.. ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం అమలు చేయకపోతే ఉద్యమకారుల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. కమిటీని వేయటానికి 30 నెలలు సమయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కమి
తెలంగాణ కవులు, జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమికొడుతామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరి మాట్లాడు�
తెలంగాణ ఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్
తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో త�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులందరినీ గౌరవించి సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు, వైద్యులు జాడి రాజు అన్నారు.