Minister Harish Rao | మంచిర్యాల : చెన్నూరు( Chennuru ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman )పై రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమం( Telangana Movement )లోనే కాదు.. చెన్నూరు నియ
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy )కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం( Telangan Movement )లో రాజీనామా �
Telangana | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ సరిగ్గా తొమ్మిదేండ్ల క్రితం ఇదే రోజున ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్న రోజుల్లో సాగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల సమయంలో యువత అంతా కెరీర్ వైపు మొగ్గుచూపుతున్న దశలో మొగ్గ తొడ
రాష్ట్రంలో ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభు త్వం ఉన్నదని, దేశంలో ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన�
CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడితే, కడుపు పెట్టుకుని, కాపాడుకున్నది ఖమ్మం జిల్లా ప్రజలే అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం
Minister Harish rao | తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా పాలిస్తున్న పరిపాలనాదక్షుడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర మరిచిపోలేమని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు, శక్తులు, సమైక్యవాదులుగా ముద్ర పడినవారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ర్రెడ్డి అన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని బీజేపీ, దాని పెంపుడు పార్టీలు పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చీఫ్ విప్ దాస్యం వినయ్�
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.