మలిదశ తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ, స్వర్గీయ మోరె భాస్కర రావు పాత్ర మరువలేనిదని కౌన్సిలర్ మోరే రూప అన్నారు.
తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఉద్యమం చేపడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు సోమవారం సమావేశమయ్యారు.
Sagaraharam | తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ తర్వాత అంత గొప్పగా జరిగిన నిరసన కార్యక్రమం సాగరహారం. 2012, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారానికి నేటితో 13 ఏండ్లు పూర్తయింది.
DSP Nalini | తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాసిన బహిరంగ లేఖ చర్చానీయాంశమైంది. ఇది నా మరణ వాంగ్మూలం అంటూ బహిరంగ లేఖను ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చ�
KTR | తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్�
Sakala Janula Samme | స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన సకల జనుల సమ్మె జరిగి 14 ఏండ్లు కావస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్రావు గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె (Sakala Janula Samme) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో యావత్ తె
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహాసాలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కర�
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని, గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని ఎస్ఎల్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ముల్కీ ఉద్యమం మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్ని దశల్లోనూ ఆయన ఉద్విగ్నంగా భాగస్వాములయ్యారు.