రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి అంశం మరోసారి ప్రధానంగా చర్చకు దారితీస్తున్నది. కరోనా ప్రభావం, తెలంగాణ ఉద్యమంలో పాల్గ�
తరతరాలుగా అణిచివేతకు గురి వేయబడిన తెలంగాణకు విముక్తి ప్రసాదించిన పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. అలుపెరగని పోరాటాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ఏర్పాటుకు గులాబీ పార్టీ బాట�
ఆంధ్ర పాలకులకు సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు, స్వరాష్ట్రంలో సగర్వంగా జీవించే హక్కును కల్పించేందుకు, వివక్షను పారదోలేందుకు, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు ఊపిరిపోసుకు�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. సోమవారం (నేడు) ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నా రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం చేపట్టి ఏం సాధించలేక పోయాడు. అప్పుడు 369 మంది చనిపోయారు. గెలిపించిన ఎంపీలందరూ పార్టీలు మారారు. ఇప్పుడు ఇగ గీ కేసీఆర్ పార్టీ పెట్టిండు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్�
ఓ తరం.. కండ్ల ముందు జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. పెదవి విప్పలేదు అప్పటి ‘పెద్ద మనుషులు’. ముంచుకొచ్చిన ముప్పును గ్రహించలేదు. ఫలితం.. 58 ఏండ్ల అరిగోస. రెండో తరం.. పిడికిళ్లు బిగించింది. బరిలోకి దిగ�
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఎన్నారై బ�
సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురసా రం వరించింది. ‘కరోనా‘ సమయంలో రచిం చిన అనిమేష దీర్ఘకవితా సంప�
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో, శాఖల్లో ఏ సమస్య వచ్చినా, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో అధికారంలో చెలాయించిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కానీ అస్సలు పట్టించు�
KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏవని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్కు చెందిన మాజీ వార్డు సభ్యులు వ�
vరేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా? రాష్ట్రంలో ఒక్క గులాబీ దిమ్మె కూల్చివేసినా తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట ఘటన స్ఫూర్తితో మహిమ గల రాళ్లతో కాంగ్రెస్ నాయకుల పుర్రెలు పగుల్తాయని బీఆర్ఎస్ హనుమక