తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం తెల్లవారుజామున కన్నుమూయగా, ఆయనకు పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ మలి దశ ఉద్యమనేతగా
తెలంగాణ ఉద్యమంలో వరంగల్కు పెద్ద దిక్కులా నిలిచిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అంతిమయాత్రకు తరలివచ్చిన జనసంద్రాన్ని చూసినవాళ్లంతా.. ఇది కదా పెద్ది అన్న సం
తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా తమకు తీవ్ర లోటును మిగిల్చిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార
తెలంగాణ ఉద్యమనేతగా పెద్ది ప్రజల మనిషని, వారి మనస్సులో ఉన్న ఆయనకేం కాదు, అధైర్యపడొద్దని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సుదర్శన్రెడ్డి స�
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాలతోపాటు జర్నలిస్టులు పోషించిన క్రియాశీలక పాత్ర అత్యంత విశిష్టమైనదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. �
నిజాం ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందార్ల అరాచకాలపై తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్ని ధారలుగా మలిచి.. రుద్రవీణలు మోగించి.. ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ఎన�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆత్కూరి వెంకటేశ్వరరావు (ఏవీఆర్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఖమ
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీలు, ఉపకమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, అభిప్రాయ సేకరణలు అంటూ కాలం గడుపుతున్నది. ఉద్యమకారులకు అవసరమైనవి కమిటీలు కాదు, నిర్ణయాలు. ప్రభుత్వం ఒకవైపు అంద
సిద్ధాపూర్ గ్రామాన్ని మనమే రక్షించుకుందామని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్యార్డు ఏర్పాటుకు ప్రభుత్�
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరుగకుండా చూస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు, కమిటీ సభ్యులు హామీనిచ్చారు.
నాడు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఏదో రకంగా ఉద్యమంలో పాల్గొన్నవారే అని, అందరికీ జాగలు, పింఛన్లు ప్రభుత్వం ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని త
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడినవా... ఎప్పుడైనా జై తెలంగాణ అన్నవా..? ఉద్యమం చేసినవా..? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. అబద్ధాలు,మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావ్..పాలమూరు జి�